కాంగ్రెస్ కమిటీలో క్రమశిక్షణ ప్రధానమైనదని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మాట్లాడుతూ..
దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా బంధన్ బ్యాంక్ తన 11వ వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ...
సీఎం సోదరుడి ఆదేశాలతో నిఘా అని ఎంపీ అర్వింద్ ట్వీట్..స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్!
తెలంగాణలో చిన్నపిల్లల అక్రమ విక్రయాలు, చట్టవిరుద్ధ దత్తత వ్యవహారాలపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ...
బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించే వైభవ్ సూర్యవంశీ బౌలింగ్ లో తన సత్తా చాటాడు. వైభవ్‌ సూర్యవంశీ నాలుగు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధిని అంతర్జాతీయ నైపుణ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర మౌలిక వసతులతో మరింత ముందుకు తీసుకెళ్లే ...
సోనల్ దినుష, పసిందు సూర్యబండార సాధించిన అర్ధశతకాలతో శ్రీలంక జట్టు 'ఫాలో-ఆన్' ముప్పును తప్పించుకునే దిశగా అడుగులు వేసింది.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మంగళవారం నాడు తన సంస్థాగత విస్తరణను ప్రకటించింది. ఈ చర్యలో భాగంగా, పార్టీ ఒక సంయుక్త కార్యదర్శిని (సంస్థాగత వ్యవహారాలు), ఇద్దరు జాతీయ అధికార ప్రతినిధులను మరియు ఉత్తర, పశ్చిమ ...
ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లైన అమెజాన్ (Amazon), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart), బిగ్‌బాస్కెట్ (BigBasket) లకు ...
భారతదేశంలోని పలు ప్రాంతాలను వర్షాలు చుట్టేస్తున్నాయ్. ఉపగ్రహ చిత్రాలు భారీ మేఘాలు భారతదేశంపై కమ్ముకున్నాయి. ఉపగ్రహం ద్వారా ...
మాజీ మంత్రి జోగి రమేశ్‌ కోడలు మేఘన మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలను ప్రస్తావించారు. సరైన సమయంలో అన్నీ బయటపెడతానని ...
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఖువాడియా కొండ) వద్ద జరిగిన ఒక విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (తండ్రి మురళీధర్ ...